వివాదాలకు ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు….

తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ వస్తోంది. ఉన్నత విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. వర్సిటీలో సిబ్బంది వర్గాలుగా చీలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. అక్రమ నియామకాలు, వర్సిటీలో సమస్యలు పట్టించుకోక పోవటం, నిత్యం రిజిస్ట్రార్ల మార్పులు అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.అధికారుల మధ్య సమన్వయం లోపించి ఏడాదిన్నర కాలంగా సమావేశాలు లేక వర్సిటీలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వారం కింద జరిగిన […]

హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ చింతల్‌ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ పోలీసులు ఓ సూచన చేశారు. చింతల్‌ మార్కెట్‌ వద్ద ట్విన్సు బాక్స్‌ కల్వర్టుపై జీహెచ్‌ఎంసీ పనుల కోసం నెల రోజుల పాటు ట్రాపిక్‌ ఆంక్షలు విధించారు. పత్రికా ప్రకటన ప్రకారం… జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ నేటి నుంచి నెల రోజుల పాటు పనులు చేపట్టనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆ ప్రాంతంలోని పలు మార్గాల్లో […]

శత్రు దుర్భేద్యంగా నయా సెక్రటేరియెట్‌

కొత్త సచివాలయం శత్రుదుర్భేద్యం! సెక్యూరిటీ కన్నుగప్పి చీమ కూడా లోపలికి దూరలేదు! సెక్రటేరియట్‌ చుట్టూ ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. సుమారు 470 మంది సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అక్టోపస్‌ నుంచి స్పెషల్‌ యూనిట్‌ గస్తీలో ఉంటుంది. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే బాధ్యతను ుూూఖ చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ […]

టీటీడీపీలోకి రాజాసింగ్‌..?

రాజకీయాల్లో తమకు ప్రాధాన్యత లేని పార్టీలు, ప్రాధాన్యత ఇవ్వని పార్టీల్లో కొనసాగేందుకు ఎవరూ ఇష్టపడరు. సమయం చూసుకుని వేరే పార్టీలోకి వెళుతుంటారు. తాజాగా తెలంగాణలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా అదే పనిలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్‌. అయితే ఓ వర్గం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ విషయంలో బీజేపీ నాయకత్వం కఠినంగా వ్యవహరించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇది జరిగి […]

లాభాలతో వాణిజ్య పంటలు…

సంప్రదాయ పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. అందువల్ల అధిక దిగుబడి, లాభాలు వచ్చే వాణిజ్య పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన రైతు శేఖరయ్య బొప్పాయి పంట సాగు చేస్తున్నారు. ఈ పంట వేసిన అనంతరం 5 నెలల్లోనే పూతకు […]

ఇక అందరికి..అందుబాటులోకి బాస్‌….

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాటు ప్రగతి భవన్‌ నుంచే పాలన సాగించారు. ఆయన సచివాలయానికి వచ్చింది లేదు. ప్రగతి భవన్‌లోనే ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం ఉండటంతో అక్కడే ఆయన ఉండేవారు. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వస్తేనే ఎంట్రీ. లేకుంటే మంత్రులయినా సరే.. నో ఎంట్రీ. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్‌ పాలన ఇలాగే సాగింది. కానీ మే 1వ తేదీ నుంచి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్‌ ఇక […]

విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చర్యలు

దేశంలో మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకాదేశాలు ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాల సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్రాలు అలసత్వం వహిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఫిర్యాదు అందకున్నా, జాప్యమైనా.. సుమోటోగా కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. లేనిపక్షంలో.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది సుప్రీంకోర్టు.విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం […]

వానలతో… నగరం పులకింత

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడిరది. సాయంత్రానికి ఉరుమురులు మెరుపులత వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద వడగళ్లు కూడా పడుతున్నాయి. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో పడిన కుండపోతు వానతో హైదరాబాద్‌ వర్షాకాలాన్ని తలపించింది. ఇవాళ అదే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా ఆకాశం మేఘావృతమై కనిపించి నగరవాసులను చల్లబరిచింది వాతావరణం. ఉదయాని కల్లా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన కుమ్మేస్తోంది. హైదరాబాద్‌ ఈ చివరి నుంచి ఆ చివరి […]

రెండు ఎమ్మెల్సీలు… 20 మంది ఆశవహులు

తెలంగాణలో రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులపై గులాబీ అధిష్టానం తీవ్రంగా వడపోత మొదలు పెట్టింది. శాసనమండలిలో మే 27న గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. క్రిస్టియన్‌ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్‌ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్‌ హుస్సేన్‌ పదవి కాలం ముగుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. వీరిద్దరిలో ఎవరికైనా మళ్లీ చాన్స్‌ ఇస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గవర్నర్‌ కోటా కావడంతో .. […]

వివేక హత్య కేసు

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు ప్రతీ రోజూ హాట్‌ టాపిక్‌ అవవుతోంది. పూర్తి స్థాయిలో ఆ కేసు గురించి ప్రజల్లో చర్చ జరుగుతోంది. అసలేమి జరిగిందో ఓ రోజు అవినాష్‌ రెడ్డి వీడియో విడుదల చేస్తారు. మరో రోజు బెయిల్‌ పిటిషన్లపై వాదనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరో రోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. అసలు కోర్టు రూమ్‌లో జరిగే విచారణల కన్నా బయట జరిగే విచారణలు.. చర్చలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటి వల్ల […]