మంత్రి కాకాణి త్వరలో జైలుకు పోవడం తప్పదు

మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై టీడీపీ (Tdp) నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించలేని మంత్రి కాకాణి అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్వా రైతులను సీఎం వేధింపులకు గురిచేస్తున్నాడని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్‌ విద్యుత్ అందిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కాకాణి త్వరలో జైలుకి పోవడం తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *