పడగ విప్పిన పాతకక్షలు

కృష్ణా జిల్లా
గూడూరు మండలం పోసినవారిపాలెంలో పాత కక్షలు విప్పాయి. సుమారు సంవత్సరం క్రితం ఇదే గ్రామంలో ఒకేసారి ఇద్దరుమహిళల జంట హత్య జరిగిన సంగతి తెలిసిందే. జంతహత్యల కేసులో ప్రధాన సాక్షి సిరివెళ్ల నాగరాజుని మట్టుపెట్టే ప్రయత్నం జరిగింది. శరదాయిపేటలో సుమారు పది మంది దాడి చేయడంతో నాగరాజు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. 108 లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *