మావోయిస్టు పార్టీ 23వ పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem) మండల సరిహద్దున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. పొటకపల్లి-పాలోడి, పొటకపల్లి-దుబ్బమరక ప్రధాన
పాతబస్తీ హాషమాబాద్లోని మజ్లిస్ పార్టీ కార్యాలయంపై పెట్రోల్(Petrol) పోసి నిప్పంటించిన ఇద్దరిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాషమాబాద్ న్యూ ఇందిరానగర్లో మజ్లిస్ పార్టీ నాయకుడు షరీఫ్
చిత్తూరు పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఎర్రపాపిరెడ్డిగారి పల్లి వద్ద ఏనుగులు గుంపు రైతులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. రైతులు ఏనుగులను తరిమే
జవహర్నగర్ : యాప్రాల్లో పోలింగ్ పూర్తి అయిన అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగిన గొడవలో బీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే
బెంగళూరు బంధువుల గృహప్రవేశం ముగించుకుని సంతోషంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను క్యాంటర్ ఢీకొనడంతో దుర్మరణం చెందిన సంఘటన నగరంలోని నైస్రోడ్ పరిధిలో చోటుచేసుకుంది. విజయనగర్ హొస
నిజామాబాద్, డిసెంబర్ 2 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే
శ్రీకాకుళం, డిసెంబర్ 2 బ్యాంకులో బంగారం మాయమైంది. ఖాతాదారులు తాము తీసుకున్న రుణం తీర్చేసినా వాళ్లకు బంగారం అందలేదు. దీంతో వారు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తుండగా,
భివాని: రీల్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రియల్ లైఫ్ ఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిస్తోళ్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు సైతం బూజుల కర్ర