భారీగా గంజాయి స్వాధీనం
విశాఖపట్నం
విశాఖ జిల్లా పెందుర్తిలో భారీగా గంజాయి పట్టుబడిర ది.భార్య భర్తలు వేప గుంటలో ఇంట్లో గంజాయి వ్యా పారం సాగిస్తుండగా పోలీసులకు సమాచారం అందిం ది.దీంతో స్పాట్కు వెళ్లిన పోలీ సులు 200 కేజీల గంజా యి బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లుగా నిందితులు నుంచి సమాచారాన్ని పోలీసులు రాబట్టా రు.ఈ క్రమంలో ఇద్దరు భార్య భర్తలను పెందుర్తి పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.మరో ఇద్దరు నింది తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.