యువగళం పాదయాత్రలో మరో మైలురాయి

రాష్ట్రంలో యువత , మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటికి 55వ రోజుకి చేరుకుంది. అలాగే 700 కిలో విూటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో యువత , మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటికి 55వ రోజుకి చేరుకుంది. అలాగే 700 కిలో విూటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద 700కిలో విూటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద 700కిలో విూటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *