పవన్, సాయి తేజ్ ఊరమాస్.. పూనకాలు తెప్పించేలా బ్రో టీజర్.. హైలైట్ ఏంటేంటే!

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో కొత్త కొత్త జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చాలానే వస్తున్నాయి. అందులోనూ మల్టీస్టారర్‌గా వచ్చే చిత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అలా చాలా సినిమాలు తెలుగులో రూపొందుతోన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో (BRO)’ ఒకటి. ఆరంభం నుంచే క్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? […]

సబ్‌మెర్సిబుల్ శకలాల్లో మానవ అవశేషాలు..!

అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్ పేలిపోయి అందులోని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్ వాటిని పైకి తీసుకొచ్చాయి. శకలాల్లో మానవ అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు వాటిని సేకరించారు. వాటిని వైద్య నిపుణులు పరీక్షించానున్నారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుంచి 12,000 అడుగుల దిగువన సముద్రపు అడుగుభాగం నుంచి సబ్‌మెర్సిబుల్ శకలాలను సేకరించి.. […]

పవన్, సాయి తేజ్ ఊరమాస్.. పూనకాలు తెప్పించేలా బ్రో టీజర్.. హైలైట్ ఏంటేంటే!

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో కొత్త కొత్త జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చాలానే వస్తున్నాయి. అందులోనూ మల్టీస్టారర్‌గా వచ్చే చిత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అలా చాలా సినిమాలు తెలుగులో రూపొందుతోన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో (BRO)’ ఒకటి. ఆరంభం నుంచే క్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? […]

సబ్‌మెర్సిబుల్ శకలాల్లో మానవ అవశేషాలు..!

అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్ పేలిపోయి అందులోని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్ వాటిని పైకి తీసుకొచ్చాయి. శకలాల్లో మానవ అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు వాటిని సేకరించారు. వాటిని వైద్య నిపుణులు పరీక్షించానున్నారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుంచి 12,000 అడుగుల దిగువన సముద్రపు అడుగుభాగం నుంచి సబ్‌మెర్సిబుల్ శకలాలను సేకరించి.. […]

హైదరాబాద్‌ లో హైటెక్‌ మోసాలు..

హైదరాబాద్‌, జూన్‌ 30 టెక్నాలజీ అనేది మన రోజు వారి జీవితంలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్‌ ప్రపంచంలో.. సైబర్‌ స్టాకింగ్‌, సైబర్‌ దోపిడి, సైబర్‌ బెదిరింపు, సైబర్‌సెక్స్‌ ట్రాఫికింగ్‌ వంటి అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదొక మయ ప్రపంచం.. ఆన్‌లైన్‌ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే […]

హైదరాబాద్‌ లో హైటెక్‌ మోసాలు..

హైదరాబాద్‌, జూన్‌ 30 టెక్నాలజీ అనేది మన రోజు వారి జీవితంలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్‌ ప్రపంచంలో.. సైబర్‌ స్టాకింగ్‌, సైబర్‌ దోపిడి, సైబర్‌ బెదిరింపు, సైబర్‌సెక్స్‌ ట్రాఫికింగ్‌ వంటి అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదొక మయ ప్రపంచం.. ఆన్‌లైన్‌ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే […]

మళ్లీ దళిత బంధు దరఖాస్తులు

హైదరాబాద్‌, జూన్‌ 30 కొద్దిరోజుల కిందటే దళితబంధు పథకం రెండో విడత అమలుకు తెలంగాణ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ రావటం లేదు. దళితబంధు… హు?జురాబాద్‌ ఉపఎన్నికల వేళ తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా… దాదాపు 35వేలకు మందికి అందజేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. […]

మళ్లీ దళిత బంధు దరఖాస్తులు

హైదరాబాద్‌, జూన్‌ 30 కొద్దిరోజుల కిందటే దళితబంధు పథకం రెండో విడత అమలుకు తెలంగాణ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ రావటం లేదు. దళితబంధు… హు?జురాబాద్‌ ఉపఎన్నికల వేళ తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా… దాదాపు 35వేలకు మందికి అందజేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. […]

రామగుండంలో అవిశ్వాస తీర్మానం

కరీంనగర్‌, జూన్‌ 30 రామగుండం కార్పొరేషన్‌ లో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల రహస్య సమావేశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రామగుండంలో 50 డివిజన్‌ లు ఉండగా 2020లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 18 సీట్లు, కాంగ్రెస్‌11, బీజేపీ 6, ఫార్వర్ట్‌ బ్లాక్‌ 9, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ ఉండగా బీజేపీ నుంచి 3, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు, స్వతంత్రులు, ఫార్వర్డ్‌ […]

రామగుండంలో అవిశ్వాస తీర్మానం

కరీంనగర్‌, జూన్‌ 30 రామగుండం కార్పొరేషన్‌ లో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల రహస్య సమావేశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రామగుండంలో 50 డివిజన్‌ లు ఉండగా 2020లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 18 సీట్లు, కాంగ్రెస్‌11, బీజేపీ 6, ఫార్వర్ట్‌ బ్లాక్‌ 9, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ ఉండగా బీజేపీ నుంచి 3, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు, స్వతంత్రులు, ఫార్వర్డ్‌ […]