చందనోత్సవం ఏర్పాట్లును పరిశీలిం చిన ఆలయ అధికారులు

విశాఖ సింహాచలం క్షేత్రంలో నిర్వహించను న్న శ్రీ వరాహ లక్ష్మీన రసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయిఆలయ ఈవో త్రినాధ రావు స్వీయ పర్యవేక్షణ లో క్యూలైన్లు భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయ న పరిశీలించారు.ఏసిపి అన్నేపు నరసింహమూర్తితో భక్తుల భద్రత ఏర్పాట్లు రద్దీ ఉండే కేంద్రాలపై చర్చిం చారు.స్వామివారి దర్శనం ఏ విధంగా భక్తులకు లభిస్తుందో ప్రత్యక్షంగా గమ నించారు.కార్యక్రమంలో ఇంజనీరిం గ్‌ అధికారులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *