ఆర్టీసీ బస్సు`ఆటో ఢీ
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సవిూపంలో ఘటన జరిగింది. గాయాపడిన వారిని ఆస్పత్రికి తరలించారుర. .కడపకు చెందిన ఆజాద్ నగర్ కాలనీ చెందిన బాధితులు ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటనచోటు చేసుకుంది. మృతులు మహమ్మద్ (25) ,షాకీర్( 10) హసీన (25, ) అవిూన