ఆటో బోల్తా?పలువురికి గాయాలు
ఒంగోలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామ సవిూపంలో కుక్కను తప్పించబోయిన కూలీల ఆటో బోల్తా పడిరది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మొత్తం 20 మందికి పైగా కూలీలు ప్రయాణిస్తున్నారు.