చనిపోయిన వారికి ఓట్లు

హైదరాబాద్‌, అక్టోబరు 13 గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివిధ నియోజకర్గాల్లో దాదాపు 20,000 మంది చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి

కర్నూలు లో బెట్టింగ్‌ రాయుళ్లు

కర్నూలు, అక్టోబరు 13 ప్రస్తుతం యువతకు ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫీవర్‌ అంటుకుంది. ఇదే అదునుగా, కొంతమంది బెట్టింగ్‌ రాయుళ్లు అమాయకులను బెట్టింగ్‌ రొంపిలోకి లాగుతున్నారు. ఒకప్పుడు

25 టన్నుల రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

గుంటూరు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్‌ మిల్లులో పిడిఎఫ్‌ రైస్‌ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్‌ సప్లై

ఆటో బోల్తా?పలువురికి గాయాలు

ఒంగోలు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామ సవిూపంలో కుక్కను తప్పించబోయిన కూలీల ఆటో బోల్తా పడిరది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో

దారి తప్పిన లెక్చరర్‌…

ఒంగోలు, అక్టోబరు 12, (న్యూస్‌ పల్స్‌) పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్థితిలో ఉండి వారినే ఉపాధ్యాయులు చెరబట్టిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. టీచర్లు, గవర్నమెంట్‌ టీచర్లు,

వివాహితను హతమార్చిన యువకుడు

అవనిగడ్డ అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో దారుణం జరిగింది. నాగాయలంకలో హోటల్లో పనిచేస్తున్న మహిళపై యువకుడు కత్తితో దాడి చేసాడు. మహిళను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ

ఆర్టీసీ బస్సు`ఆటో ఢీ

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సవిూపంలో ఘటన జరిగింది. గాయాపడిన వారిని

నకిలీ సర్టిఫికెట్ల గోల్‌ మాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 7 తెలంగాణ మెడికల్‌ సీట్ల భర్తీ వ్యవహారంలో నకిలీ స్థానిక ధృవీకరణ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. నకిలీ ధృవపత్రాలతో అక్రమంగా ఎంబిబిఎస్‌ సీట్లను

మద్యం మత్తులో యువకుల కారు డ్రైవింగ్‌

రాచకొండ కమిషనరేట్‌ కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు భువేష్‌ (17), తుషార (18)లు

బస్‌ స్టాప్‌ మాయం…

బెంగళూరు, అక్టోబరు 6 బెంగళూరులో ఓ బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అవును. కన్నింగమ్‌ రోడ్‌లో మెట్రోపాలిటిన్‌ మెయింటేన్‌ చేస్తున్న బస్‌